వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు వి�
Banakacherla | జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు.
Veligonda | ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ ద్వారా మరో 43 టీఎంసీలు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్ర�
రేవంత్ సర్కార్ నిర్వాకంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గొడ్డలిపెట్టులా మారింది. ట్రిబ్యునల్ వాదనలన్నీ నీరుగారే ప్రమాదం ఏర్పడింది. ఏపీ సర్�
కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు సకాలంలో నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు.
Krishna Water | కండ్ల ముందే కృష్ణా నదిలో వరద నీరు వచ్చినట్టే వచ్చి దిగువకు వెళ్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు పారని దైన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాను వెంటాడుతున్నది.
కాళేశ్వరం కూలింది అని పర్ పర్ అంటున్నవాళ్లు ఈ వ్యాసానికి పెట్టిన టైటిల్ ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిం
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు జలకళ తగ్గింది. రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వ రుణుడు మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెర�
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింద�
Srisailam | పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణపై ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. గుట్టుగా పనులు కొనసాగిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి