కృష్ణా పరీవాహక ప్రాంతంలో గత వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లిన విషయం తెలిసిందే. ఆల్మట్టి నుంచి మొదలుపెట్టి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ వదలగ
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం ప�
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. హస్తం పార్టీ ప్రభుత్వాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను చూస్తే ఈ సామెత గుర్తుకురాక మానదు. కనీస అవ
కృష్ణానదికి ఎగువ ప్రాం తం నుంచి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. నదీతీర ప్రాంతంలో వరిపంట సాగు చేసిన రైతన్నల సా గునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్�
ఎగువ నుంచి కృష్ణానదికి స్వల్పంగా వరద వస్తున్నది. నదీతీర ప్రాంతంలో వరి సాగు చేసిన రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. మంత్రి జూపల్లి, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీహరి, బండ్ల, మధుసూదన్�
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖర
కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. క
కృష్ణాజలాలను 66:34% నిష్పత్తిలో వినియోగించుకోవాలని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చేసుకున్నది తాత్కాలిక ఒప్పందమేనని, అదీ ఆ ఏడాదికే పరిమితమని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తేల్చిచెప్పారు. �
ఓ వైపు కృష్ణా నదిలో నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. మరో వైపు ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వృధాగా కృష్ణమ్మ దిగువకు పోతున్నది. తెలంగాణలో కృష్�
Harish Rao | కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం