Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�
కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువ జలాలు సరిపోతాయని, అందుకోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మిం�
కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ఆ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి త�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ర్టా�
Srisalam Dam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం ఉదయం ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 41,590 క్యూసెక్కుల నీర
ఈ మధ్యకాలంలో ప్రజాకవి గోరటి వెంకన్నతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశాను. నేను రాసిన ‘పిట్టవాలిన చెట్టు’ పుస్తకాన్ని వారికి అందజేశాను. ఆ సందర్భంలో తెలంగాణ జల వనరుల మీదికి చర్చ మళ్లింది. న�
Nagarjunasagar | నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణా నది ఎగువు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. తాజాగా సాగర్కు వరద ప్రవాహం (Continued flood flow) కొనసాగుత�
Nagarjuna Sagar | కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంటోంది.
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక శోభను తీసుకొచ్చింది. సమైక్య రాష్ట్రంలో మౌలిక వసతులకు నోచుకోని కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో కొత్త పుం తలు తొ�