Nagarjuna Sagar | కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంటోంది.
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక శోభను తీసుకొచ్చింది. సమైక్య రాష్ట్రంలో మౌలిక వసతులకు నోచుకోని కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో కొత్త పుం తలు తొ�
Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6 గే�
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. బుధవారం ఉదయం ఆరు గేట్లతో నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిం�
Amaragiri | రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజవర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరికి వెళ్లేదారి బురదమయంగా కావడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 4.86 లక్షలు, నాగార్జునసాగర్కు 5.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదయింది.
నల్లమలలోని కృష్ణానది పొంగిపారుతుండడంతో అక్కడి జాలర్లు, చెంచులు భ యాందోళన చెందుతున్నారు. అమరగిరికి సమీపంలో నది మధ్యలో ఉన్న చీమలతిప్పపై ఆంధ్రాలోని వైజాక్కు చెందిన 45 జాలర్ల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లే చెంచులు గుండ్లపెంట, కాటేకు వాగు, చీమల తిప్ప తదితర ప్రదేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజుల ను
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతోపాటు జూరాలకు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీ వరద వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివా రం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,82,000 కూసెక్కులు నమోదు కాగా 45 గేట్లు ఎత్తి 3,88,683 క్యూస
అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారు�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద పోటెత్తడంతో సాగర్ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నది. ఈ న�