బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ కృష్ణా నదిలోని నీటిని పొదుపుగా వాడుకున్నది. పదేళ్ల పాలనలో ఏనాడూ కనిష్ఠ స్థాయికి చేరుకోలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీ�
రోహిణి కార్తెలోనే కృష్ణానదికి వరద వస్తోంది. వరద నీటిని ఒడిసిపట్టేందుకు పక్క రాష్ట్రం ప్రణాళికలు వేస్తుంటే కృష్ణానదిలో అత్యధిక భాగం వాటా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పాలకులు అందాల భామల ఉచ్చులో పడి �
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది.
కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రా జెక్టు నిండిపోవడంతో గురువారం సాయంత్రం 12 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేశారు. ఎగువ నుంచి అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులు దాటుతుందని, మరిన్ని
Jurala Dam | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్కు భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి 66వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దాంతో అధికారులు జూరాల డ్యామ్ పదిగేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు తరలించి, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా �
ప్రభుత్వానికి అందాల పోటీ నిర్వహణపై ఉన్న శ్రద్ధ అన్నదాతల సమస్యలు పరిష్కరించడం మీద లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియాలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లా�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో �
హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని, విజయవాడ కృష్ణానదిపై జరిగే తెప్పోత్సవం ఆరేండ్లుగా మన సిద్దిపేటలో జరుపుకోవడం ఆంజనేయుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన�
BRS Leaders | కృష్ణానది నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని , ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన�
‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన సలహా లెటర్ తమ వద్ద ఉన్నదని.. దాన్ని ఉత్తమ్కు చూపిస్తానని, తాను చెప్పేది నిజమైతే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి క్షమాపణ చె�