Srisailam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80,646 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు అధికారులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం వరద నీటిని విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్ దిశగా కృష్ణా జలాలు బిరబిరా పరుగులు పెడుతున్నాయి.
కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు మొదలై 40 రోజులైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు నడపకుండా నిర్లక్ష్యం చేసిన మంత్రులు.. బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్త�
అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినట్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. కృష్ణానదికి వరద వచ్చిన నెల రోజులకు శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయకపోత�
Srisailam Dam | శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశ�
కృష్ణానదికి వరద రాక ముందుగానే ప్రారంభమైంది. ఈసారి ఏడాది ముందుగానే ప్రవాహం వచ్చి.. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసినా ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల మోటర్లు మాత్రం ఆన్ కావడం లేదు. లిఫ్ట్ ఆ�
గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతి ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరి వారం, లేదంటే ఆగస్టు మొదటి వారంలో కృష్ణమ్మ ఉరకలెత్తేది. కానీ ఈ ఏడాది �
Harish Rao | కృష్ణా నదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాలో 299:512 టీఎంసీల ద్రోహం కాంగ్రెస్ పార్�
రాష్ట్రంలో కృష్ణా నది సుమారు 61 శాతం ఉమ్మడి మహబూబ్నగర్లోనే ప్రవహిస్తున్నది. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభీ నదులు. అపారమైన నీటి వనరులు. మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన ఎర్ర, నల్లరేగడి నేల�
Srisailam Dam | ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది వరద కొనసాగుతున్నది. భారీగా వస్తున్న వరదతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని వరదను అధికారులు దిగువకు వదులుతున్న