‘కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు.. గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇవ్వండి చాలు.. మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఆశామాషీగా అన్నది కాదని,
తెలంగాణ సరిహద్దున ప్రవహిస్తున్న కృష్ణానది తీరంలో ఆంధ్రా ప్రాంతాలకు చెందిన మరబోటు ప్రయాణం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం కృష్ణాన�
కృష్ణానదిపై నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జిని గద్వాల మండలం కొత్తపల్లి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల మధ్య నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి, రేకులపల్లి, శెట్టి ఆత్మకూరు, గుంటిపల్లి, చ�
జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్�
పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధ�
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. సుంకేశుల, జూరాల నుంచి ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 3,80,415 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
Srisailam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 10 స్పిల్వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,18,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Project | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. జలాశయం 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
శ్రీశైలం జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శనివారం జూరాల డ్యాం నుంచి 41,112 క్యూసెక్కు లు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30,653 క్య
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం డ్యామ్కు వరద పోటెత్తుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సాగర్కు వరద ప్రవాహం పెరగడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి జలాశయం చేరింది.