rajatkumar wrote letter to krmb chairman | గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్
KRMB Borad meeting | కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ను ఆపాలని కేఆర్ఎంబీని కోరామని తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ,
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ వాదన తెలంగాణ నీళ్లలో వాటా కోరడం అన్యాయం సాగర్ ఎగువన నీళ్లు వాడుకొనే హక్కు మాకుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగా�
KRMB | ఏపీ వాదనలు పట్టించుకోవద్దు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ
ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం జరగ్గా.. ఏపీ, తెలంగాణ అ
కవాడిగూడ:ఆంధ్రకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచాలని కృష్ణా జల వివాద ట్రిబ్యూనల్-2 కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం సరైంది కాదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్ధన్
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదే�
జీఆర్ఎంబీతో కలిసి నిర్వహించాలని నిర్ణయం హాజరుకాలేమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈ నెల 9న అత్యవసర సమావేశం నిర్వహించాలని ని�
కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఆదేశాలు తామే నివేదిక ఇస్తామన్న ఏపీ సర్కార్పై సీరియస్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఆగస్టు 9వ తేదీకి విచారణ వాయిదా హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రద
కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయనున్న కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ�