ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎం బీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో రోజు కు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇటీవల సమావేశాల నిర్ణయం మేరకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) జూలై 14న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సోమవారం లేఖ రాసిం�
కృష్ణా జలాలను తాత్కాలికంగా 66ః34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటాలను త�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎట్టకేలకు తెలంగాణ ఫిర్యాదుపై స్పందించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసి�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బంద�
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా.. దూరంగా ఉన్న విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం తుగ్లక్ చర్య అని రాయలసీమ ఉద్యమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పూర్తి డీపీఆర్ను అందజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.
KRMB | వచ్చే వారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. యాసంగి సీజన్ సాగు, తాగునీటి అవసారలపై ఈ కమిటీలో అధికారులు చర్చించనున్నారు. ఈ క్రమంలో