నాగార్జునసాగర్ కుడి, ఎడమగట్టు, ప్రధాన విద్యుత్తు కేంద్రాలకు సంబంధించి మరమ్మతులు, నిర్వహణ పనులను వారంలో ఒకరోజు మాత్రమే చేసుకోవాలని, మొత్తంగా 3 నెలల్లో సంబంధిత పనులను పూర్తిచేసుకోవాలని కృష్ణా రివర్ మేన�
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం వల్ల నల్లగొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగ
ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను నెలలోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వ
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ పెట్టిన ఇండెంట్పై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోవటాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను డిమాండ్ చేసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వచ్చే నెల 5న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.