Road works | అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు(Road works) త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా, రేగుల తండా గ్రామస్తులు అడ్డుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది జీకే సంపత్ కుమార్ వాహనాన్ని దుండగులు దగ్దం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు నిలిపిఉంచిన కారుపై దాడిచేసిన గుర్తుతెలి�
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీలకు సముచిత స్థానం దక్కలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకుబ్ పాషా అన్నారు. బుధవారం ఓ ప్రకటనలో ఆయ�
పోరాట ధీరుడు కాసాని ఐలయ్య అని సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీలు అన్నారు. ఆదివారం సుజాతనగర్లో కాసాని ఐలయ్య, ఆయన సతీమణి లక్ష్మీల విగ్రహాలను వారు ఆవిష్కరించారు
లక్ష్మీదేవిపల్లి ముర్రేడు కొత్త బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జి
Maoists | యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం
బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవార�
Sponge NMDC | వేతన సవరణను తక్షణమే చేపట్టాలని కోరుతూ పాల్వంచలోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమైన స్పాంజ్ ఐరన్, ఎన్.ఎం.డి.సి(Sponge NMDC) కర్మాగారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు.
MLC elections | రేపు(27) జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు(MLC elections) అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్ర డిగ్రీ కాలేజీలో పోలింగ్ మెటీరియల్ను జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ ఆధ్వర్యం
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా వున్నాయని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. సర్వేను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు