Singareni | సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిల
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ఆదరణ కరువయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి ఫిర్యాదుదారులు సోమవారం నామమాత్రంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
చెత్త బండి అమ్మా.. మీ బజార్కు వచ్చిందమ్మా... ఇలాంటి పిలుపు అక్కడ వినబడడం లేదు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
క వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీల�
Gandhi Bhavan | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది.
ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విజయవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర�
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై కామ్రేడ్ల వైఖరి రెండు నాలుకల ధోరణిగా కనిపిస్తున్నది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేయడానికి ప్రభ�
స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది.
ఇదొక ట్రావెలాగ్. ఇదొక అనువాదం. సైకిల్ మీద వచ్చే నాన్న కోసం ఎదురుచూసే పసితనపు దారుల్లో అమ్మ మరణాన్ని రద్దు చేసే జీవగర్ర దొరికితే బాగుండుననుకునే కథకురాలు బొగ్గుబావుల చీకటి వెలుగుల్లో తిరుగాడిన ట్రావెల�
Gummadi Narsaiah | ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి �
గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ సమస్యలపై గళం విప్పారు. ముషీరాబాద్, చార్మినార్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల క్యాంపస్ను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామ పరి�
వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను (Maoist Sujatha) పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్త�