సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని, ప్రతీ ఒక్కరు ఎంతో కొంత సమాజానికి తమ వంతు సేవ చేయాలని ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ వరుణ్ కుమార్ అన్నారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని సత్యసాయి ఆశ్రమం�
దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కొత్తగూడెం ప్రాంతానికి చేరుకోవడానికి శనివారం నుండి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతుందని కొత్తగూడెం డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మీ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల
కొత్తగూడెం మున్సిపాలిటీ రోడ్ లోని ఓ కాంప్లెక్స్ లో దళిత కుటుంబానికి చెందిన భార్యభర్తలు బ్రతుకుదెరువు కోసం జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంప్లెక్స్ యజమాని నూతన కన్స్ట్రక్షన్ చేపడుత�
రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను చూపించారనే కక్ష్యతో టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా వేయాలని టీయూడబ్ల్యూజే- 143 భద్రాద్రి కొత్తగూడె�
న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో పనిచేసి, పేదలకు చేసిన సేవకు యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ గడిదేశి కాంతయ్యకు గౌరవ డాక్టరేట్ అందించడం గొప్ప విషయమని తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రా�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో డ్రైవర్ల సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ�
గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
తెలంగాణ వర ప్రాదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే దుష్ప్రచారం చేస్తోందని, మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కుట్రలకు పాల్పడిందని కొత్తగ
కార్మికులకు కనీస వేతన విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ష�
చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకుని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివ
ఎన్నికల్లో అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద�
మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంల
ఆదివాసీ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్, ఇతర వ్యక్తులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి ప్రభుత్వాన్ని డ