కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని, టీడీపీలో డబ్బు సంచులతో దొరికి ఆ పార్టీని బొందపెట్టాడని, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేలా ప�
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు రూ.12 వేల జీవన భృతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడె�
ఆర్టీసీ సిబ్బందిపై అధికారులు వేధింపులు ఆపాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రయాణీకుల సౌకర్యం, బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం సాయంత్రం కొత్తగూడె
లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే కొత్త డిమాండ్ను ఇతర కులస్తులు చేస్తున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్�
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంతా కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతిని పురుస్కరించుక
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచాయ్, జన్ భాగిదారీలో - 1.0 కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుర్తింపు వచ్చిందని, దేశ వ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో తెలంగాణ
ఆదివాసీలు సాగు చేసుకుంటున్న రామన్నగూడెం భూములను వారికే అప్పగించాలని, ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య ప్ర�
విధుల పట్ల అంకితభావంతో పనిచేయడమే కాకుండా, సేవా భావం కలిగిన వ్యక్తి ఫయాజ్ మొయినుద్దీన్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి వసంత్ పాటిల్ అన్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా అనునిత్యం నిజాయితీ, క్ర�
ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ అందే మంగ విజయ్ తెలిపారు. గురువారం కొత్తగూ�
సింగరేణిలో శ్రమ దోపిడికి, కార్పోరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిజాయితీగా పోరాటం చేసిన నాయకుడు ముక్తార్ పాషా అని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎన్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సీతారామయ్య, పీఓ
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా మూడో రోజు జరుపుకునే ముద్దపప
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య
దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తికి, ఐక్యతకు ప్రతీక అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్. వి.పాటిల్ అన్నారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండో రోజు అటు�