పేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఉల్లి తిమ్మాయిప
పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటేనే బాగుంటది. అదేమాదిరిగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన మన కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉంటేనే క్షేమంగా ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన�
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాకలో (Dubbak) నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్ చైర్లో వెళ్లి ఆర్వో కా�
దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని మున
దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లు, స్థానికులు మండల ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Kotha Prabhakar Reddy | త్వరలో మీ ముందుకొస్తానని, ప్రజలు, కార్యకర్తలు ఎవరూ టెన్షన్ పడొద్దని, భగవంతుని దయ వల్ల ప్రాణాపాయం తప్పిందని మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు
MLA Gudem Mahipal reddy | ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి అత్యంత హేయమైన చర్య అని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal reddy), ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన
Telangana | దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన�
తెలంగాణ... గత పదేండ్లుగా శాంతిభద్రతలు-అభివృద్ధి-సంక్షేమం అనే పదాలకు నిర్వచనంగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. 13 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో లెక్కకు మించిన సిరా ఇంకు చుక్కలతో ఢిల్లీ మెడలు వంచిందే తప్ప... ఏ ఒక�
నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నగరంలోని 26 డివిజన్ (కోటగల్లీ, దోబీగల్లీ, చంద్రానగర్, రోటరీనగర్, వివేకానంద కాలనీల్లో ఆయన కార్యకర్తలతో కల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగ�
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్
CM KCR | ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్ల
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దుబ్బాకలో బంద్ విజయవంతమైంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని సక్సెస్ చేశారు. ఆర్�
కాంగ్రెస్ హత్యారాజకీయాలు చేయడం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎ�