హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివ�
రుణమాఫీ చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేస్తామని చెప్పి.. పద్రాగస్టుకు వాయిదా వేసి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేయల
కన్నెపల్లిలో తక్షణమే పంపిగ్ ప్రారంభించి కాళేశ్వరం జలాలను రైతాంగానికి అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వందల టీఎంసీల కృష్ణాగోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా సర్కారు పట్టించుకోవటం లేదని
Dry crops | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు(Dry crops) నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కానీ ఏనాడూ వేధించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Kotha Prabhakar Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో వస్తున్న వదంతులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వ
BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
అభివృద్ధికి దిక్సూచి రహదారులు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. పెరుగుతున్న వాహనాల వినియోగంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మాణం, �
దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బుధవారం బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి లోక్సభ �
Kotha Prabhakar Reddy | దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తా ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) బుధవారం మెదక్ పార్లమెంట్(Medak MP) స్థానానికి రాజీనామా (Resigned) చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ప�
దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కొత్త ప్రభాకర్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండుసార్లు మెదక్ ఎంపీగా, ఇప్పు డు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు తన సమీప ప్ర�
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు ఎంపీలు గెలువగా, ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. ఒక బీఆర్ఎస్ ఎంపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన వారిలో ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు తలపడి ముగ్గురూ పరాజయా�
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిలాల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొంది. ప్రతి రౌండ్లోనూ గులాబీ జోరు కనిపించింది. సిద్దిపేట, గజ్వేల్, ద�