కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం అసెంబ్లీలో విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అధ్వానంగా మారాయని, వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి వ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తెస్తే.. జలాలను చెరువులు , కుంటల్లోకి తీసుకెళ్ల్లడానికి కనీసం కాలువలు నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత�
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్మీట్ వలే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురిం చి
కుల, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాక మండలం పోతారంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మా�
ప్రారంభమైన నిమిషంలోనే శాసనసభను వాయిదా వేయడం సభకు తీరని అవమానమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా వాయిదా వేసిన ప్రభుత్వ చర్యతో శాసనసభతోపాటు రాష్�
కూడవెల్లి రామలింగేశ్వరాలయ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. బుధవారం అక్బర్పేట-భూంపల్లి మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిష�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివ�
రుణమాఫీ చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేస్తామని చెప్పి.. పద్రాగస్టుకు వాయిదా వేసి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేయల
కన్నెపల్లిలో తక్షణమే పంపిగ్ ప్రారంభించి కాళేశ్వరం జలాలను రైతాంగానికి అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వందల టీఎంసీల కృష్ణాగోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా సర్కారు పట్టించుకోవటం లేదని
Dry crops | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు(Dry crops) నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కానీ ఏనాడూ వేధించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.