సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర�
అబద్ధాలు, మాయమాటలు చెప్పి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు పైసా పని చేయలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంటుతో ఎవుసం నడవదని, మాయమాటలకు మోస�
‘దుబ్బాక అంటే.. ఉద్యమాల గడ్డ. ఎన్నో ఉద్యమాలకు నిల యం.. ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు. ఇక్కడ విద్యనభ్యసించిన మన సీఎం కేసీఆర్కు దుబ్బాక అంటే ఎనలేని ప్రేమ’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్�
‘దుబ్బాక అభివృద్ధి కావాలా.. అబద్ధ్దాలు కావాలా తేల్చుకోవాలి.. కొత్త ప్రభాకర్ను గెలుపించుకొని.. కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం’.. అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుప�
పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డిఅన్నారు.
కులమతలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజులత అన్నారు. మారుమూల తండాలను పంచాయతీలు�
Kotha Prabhakar Reddy | సౌమ్యుడు.. మృదు స్వభావి.. చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తారు. తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేసే పనిమంతుడు. పురిటిగడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కేపీఆర్ ట్రస్టును నెలకొల్పారు. ఎంతో మంది నిరుపేదలకు సాయ�
దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాకలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సి�
Dubbak | ఉద్యమాల గడ్డ దుబ్బాక. ఒక జర్నలిస్టును శాసనసభకు పంపిన నేల. ఇక్కడి ప్రజలు ఆది నుంచీ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2008 ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. 2014, 2018లో జరిగి�
ఈ ఎన్నికలు దుబ్బాకకు ఎంతో కీలకమైనవని, ఈసారి ఇక్కడ తప్పకుండా గులాబీజెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దౌల్తాబాద్లో మంగళవ
తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థ పరి ణతి గురించి పదేపదే చెప్పటం ప్రస్తుత పరిస్థితిలో అనివార్యం.
పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నా�
ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార