పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ �
వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవచ్చని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. అలైవ్-అరైవ్ రోడ్డు భద్రత మాసోత్సవా�
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల క�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రెగ్యులర్ గా రావాలని కోటగిరి సర్పంచ్ బర్ల మధూకర్ అన్నారు.
ఆర్య వైశ్యుల అరాధ్య దైవం శ్రీ వాసవీ కనకా పరమేశ్వరీ మాతా ఆత్మార్పణ దినం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నగరేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా సీపీఐ ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠ ల్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన �
గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సన్�
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజ శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాత్విక్ కన్నె స్వామి పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి, కుమారస్వామి అనంతరం అయ్యప్ప స్వామి పడి పూజను వై�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వ�
మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ