పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో రెండు గేదెలు మృతి చెందినట్లు బాధితుడు చిక్లే ప్రకాష్ రావు తె�
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భరత్ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ్యత్వం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి కోటగిరి, పోతంగల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ పక్కగా నిర్వహించాలని, ప్రతీ ఒక్కరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని బాన్స్ వాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో కొనసాగుతున్నసర్ సర్వేను ఆయన ఆకస్మికంగా స�
: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్వోలకు కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన ఓటరు �
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించా
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా ఆలయాల్లో ఈనెల 17న అర్ధరాత్రి ఆలయంలో రెండు హుండీలను చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్ర�
ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నా�
ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజ�
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పెంచ�
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువు పట్ల ఆసక్తి కనబరచాలని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోటగిరి, పోతంగల�
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మండల నాయకుల తెల్ల రవికుమార్, వల్లేపల్లి శ్రీనివాస రావు, సమీర్ ఆన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి �
ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగ అయిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండరాజు, పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని కోటగిరి ఐసిడిఎస్ సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు.