దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
సృజన టెక్ ఫెస్ట్ లో కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతి సాధించినట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈ మేరుకు ప్రతిభ కనబర్చిన విద్యార్థుల�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించార�
కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు.
చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాట వేస్తుందని చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హై స్కూల
పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఏత్తోండ క్యాంప్ సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ని
పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గా�
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు.
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ �