నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లి గంగపుత్ర సంఘం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన, బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయి గల్లీ గంగపుత్ర సంఘంలో ఆదివారం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహ�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మరిగెమ్మ ఆలయ తృతీయ వార్షిక వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఘనంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్స
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన రైస్ మిల్ నిర్మాణం చేపట్టుతున్నారని, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సంబంధింత అధ�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని దామర చెరువు తూము శుక్రవారం అర్థ రాత్రి ధ్వంసం చేసి షట్టర్ ను గుర్తు తెలియని దుండుగులు చోరీ చేసినట్లు స్థానికులు, రైతులు తెలిపారు. శనివారం ఉదయం చెరువు వైపు పొలా�
పురుగు మందుల ఎరువులు దుకాణాల దారులు రైతులకు కాలం చెల్లిన మందులు విక్రయిస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని కోటగిరి మండల వ్యవసాయ అధికారి టీ రాజు హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలో స్థానిక ఎస్సై సునీ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్నెపోశెట్టి మనవడు కర్నె భిశ్వజిత్ ఆల్ ఇండియా 5929 ర్యాంక్ తో కర్ణాటక లోని బెల్గవ్ సైనిక్ స్కూల్లో సీటుసాధించినదుకు గురువారం కోటగిరి హై స్కూల్ లో భిశ్వజ�
నిజామాబాడ్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఆదివారం ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఆలయంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోటగిరి మండలంలోని సహకార సంఘం, ప్రైవేటు దుకాణాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరం మేరకు ఎరువులు అందించాలని, కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని కోటగిరి మండల వ్యవసాయ �
ఎనర్జీ డ్రింక్ విద్యార్థులు తాగడం వల్ల విద్యార్థులు ఒక చురుకుదనం వస్తుందని, ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిత్యం విద్యార్థులు యాక్టివ్ గా ఉంటారని లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు