Nizamabad | రుద్రూర్/కోటగిరి : అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం రుద్రూరు, కోటగిరి మండలాల్లో ఆయనకు నివాళులర్పించారు.
Kotagiri | కోటగిరి, మార్చి31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ఉదయమే ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
BRS KOTAGIRI Ex MPP | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మోరే సులోచన కిషన్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బాన్స్ వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ శుక్రవారం పరామర్శించార�
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి సహకార సంఘం లో రైతుల పేరుతో బోనస్ స్వాహా చేసిన సొసైటీ చైర్మన్, రైస్ మిల్లుల పై విచారణ జరిపించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ దవాఖాన వరకు 34 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కోటగిరి తాసీల్దార్ కార్యాలయ
Srimad Bhagavatam | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విఠలేశ్వర మందిరంలో శ్రీమద్ భాగవతం కథ పురాణం శుక్రవారం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర గురించి భక్తులకు ప్రవచనం చేశారు.
Kotagiri | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2001-2002 ) విద్యార్థులు 23 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు.
Kotagiri | కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్పర్సన్గా 13 ఏళ్ల పాటు సేవలు అందించి ఇటీవల 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకంలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించిన సమగ్ర శిక్ష ఉద్యోగి సుధాకర్ను అధికారులు సన్మానించారు.
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పొతంగల్లో విషాదం చోటుచేసుకున్నది. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ సూసైడ్కు గల కారణాన్ని వివరిస్తూ వీ�
ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
Nizamabad | వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) గురువారం ధర్నాకు దిగారు. ఐదు నెలల నుంచి బకాయి పడిన వేతనాలు(Pending salaries) ఇస్తేనే పనిలోకి వస్తామని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) పంచాయతీలో పని చేస
బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.