బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట�
నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ
మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్�
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భారీగా నిధులు మ
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివా�