సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆదాయానికి గండిపడుతున్నది. కొందరు అక్రమంగా పాస్లు విక్రయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతజేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. భక్తులు వీఐపీ దర్శనానికి రూ.500, �
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూడో ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆదివారం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి లష్కర్ వారం ఆదాయం రూ.59,71, 343 వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చె�
పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి క్షేత్రానికి కరెంటు సరఫరా లేకపోవడంతో గదులకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్నాహ్
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. ‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల నామస్మరణతో శైవక్షేత్రం పులకరించింది.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమైంది. జనవరి 7న నిర్వహించిన కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సమీపంలో రైల్వే హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ పనులు ప్రారంభించినప్పటి న