సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా ఆదివారం 50వేల మంది భక్తులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్న భక్తులు, ఆదివారం వేకువజ�
కరణ్బాగ్ కాలనీలోని శ్రీమల్లికార్జున స్వామి ( మల్లన్నస్వామి) ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం (నేడు) కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ ఘడియలు సమీపిస్తుండడంతో ఆలయవర్గాలు మల్లన్న క్షేత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 18న స్వామి వారి కల్యాణోత్సవానికి పెండ్లి పనులను ఆలయ వర్గాలు ముమ్మరం చేశా�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20 వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్