సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. బ్రహ్మోత్సవాల 10వ ఆదివారం 50వేల మంది భక్తులు వచ్చారు. ఉదయం నుంచే �
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 8వ ఆదివారం రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్ర(మహాశివరాత్రి), శని, ఆదివారాల్లో ఆర్జి�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్సవాల 8 వారాన్ని పురస్కరించుకుని ఆదివారం 25వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యని
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్ర
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు శుక్రవారం వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి చేర్యాల, కొమురవెల్లి, సిద్దిపేట, జనగామ, వరంగల్, కర
మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామ స్మరణ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదం ధరలు పెంచు తూ ఇటీవల ఆలయవర్గాలు నిర్ణయం తీసుకున్నా యి. మల్లన్న ఆలయంలో గతంలో 100 గ్రాముల లడ్డూ రూ.20 రూపాయలకు భక్తులకు విక్రయించే వారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి 5వ ఆదివారం సందర్భంగా రూ.56,03,330 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఐదో వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వపు జిల్లాల నుంచి సుమారు 30వేల మందికి పైగా భక్తుల�
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు నిధులు కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. గురువారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మధ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సి
Komuravelli Jathara | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నాలుగో ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు. భక్తులు పోటెత్తడంతో గదులన్నీ నిండిపోయాయి. పు