అది సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. సీఎంకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత.. అందునా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు.. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తమ భూములు తీసుకోవ�
భూములు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బాధ ఒకవైపు.. ఫార్మా విషం మధ్య బతుకు దుర్భరం అవుతుందన్న భయం మరో వైపు.. వెరసి కొడంగల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. పచ్చని పంట పొలా ల్లో చిచ్చు పెట్టేలా..సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై మండ
కొడంగల్ ఏరియా అభివృద్ధి అథారిటీ (కాడా)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.43.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీని కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణను వ్యతి
రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న�
రైతులు, పేదల అనుమతి లేకుండా ఫార్మా కంపెనీల కోసం సాగు భూములను బలవంతంగా సేకరించడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక
కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల జూనియర్ కాలేజీకి భవన నిర్మాణం కోసం రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆరు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు పెంచుత�
మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద యాసంగిలో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. పంటలకు నీరందించడానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
వేసవి ప్రారంభంలోనే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొన్న మద్దూర్ మండలంలోని దోరెపల్లి ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన మరువకముందే మంగళవారం కొత్తపల్లి �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. కొద్దికాలంగా సమస్య వేధిస్తున్నప్పటికీ పది రోజులుగా మరింత తీవ్రం కావడంతో మద్దూరు మండలం దోరేపల�
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో ఎన్నికల ప్రవర్త