లగచర్ల తండాల్లో మళ్లీ అలజడి రేగింది. ‘కొడంగల్ నియోజకవర్గంలో 3 లక్షల ఎకరాల భూమి ఉన్నది.. అందులో 1300 ఎకరాలు సేకరిస్తే తప్పేంది?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మళ్లీ ఆ తండాల్లో వణుకు పుట్టిస్తు�
ప్రజల తిరుగుబాటు, బీఆర్ఎస్ పోరాటంతోనే లగచర్లలో విజయం సొంతమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద�
ఇంట గెలిచి, రచ్చ గెలవాలంటారు పెద్దలు. సీఎం రేవంత్ మాత్రం సొంత ఇంట్ల (కొడంగల్ నియోజకవర్గం )నే ఓడిపోయారు, ఇంక రచ్చల ఏం గెలుస్తారు? సొంత ఇలాఖాలో ఫార్మా విలేజి ఏర్పాటు చేయించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ముఖ
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. సీ ఎం రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్�
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వారికి బాసటగా నిలిచేందుకు గులాబీ దళం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా 25న (సోమ
రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి నెపంతో నవంబర్ 11 అర్ధరాత్రి పోలీసులు సృష్టించిన అరాచకం నిజమేనని ప్రజాస్వామ్య హకుల పరిరక్ష
అభివృద్ధి పేరిట రైతుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫార్మాసిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికా�
కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. �
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అక్రమ అరెస్టు అనైతికమని మ క్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీకి భూ ములు ఇవ్వడానికి ముందునుంచి వ
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది.
ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.