కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు వార్తా పత్రికల్లో చూశానని, ఇది మంచి నిర్ణయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి స్వాగతించారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి నిధుల వరద కొనసాగుతున్నది. ఇటీవలే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బీటీ రోడ్లు, వంతెన నిర్మాణానికి రూ.213 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు ముమ్మర కసరత్తు జరుగుతుండగా.. తాజాగా నియోజకవర్గ అభివృద్ధ
కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
కొడంగల్లో ఓడిపోతానని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి కామారెడ్డికి పారిపోయాడని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కోస్గి మండలంలోని నాచారం, చంద్రవంచ, కొత్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్కు రానున్నారు. బీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్లో రోడ్ షో�
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అ
vఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగం�
కోస్గి ప్రజల 70 ఎండ్ల కల అతి త్వరలో నెరవేరనున్నది. పట్టణంలో 50 పడకల దవాఖాన మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు 50 పడకల ద�
కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో రహదారులు లేని గిరిజనతండాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు మంజూరు చేసింది.