రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సీఎం ఇలాకా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని పలు వంతెనలు, గ్రామాలకు వెళ్లే రహదారులు తెగిపోవడంతో ప్రయాణించేందుకు చాలా కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా�
చదువులమ్మ ఒడి మృత్యు ఒడిగా మారకముందే తమను కాపాడాలని సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. కోస్గి మున్సిపల్ పరిధి సంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు స
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ‘అనుముల’ రాజ్యాంగం నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ గనుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో అటవీ భూములంటూ అధికారులు నిలిపివేశారు.
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సీఎం ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గంలో సమ్మెకు దిగారు. కొడంగల్ శివారులోని మిషన్ భగీరథ పథకం సంప్హౌస్ వద్ద కార్మికులు నిరవధిక సమ్మెన�
Kodangal | ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు �
ఎటు నుంచి అధికారులు వచ్చి ఎవరి పొలంలో టేపులు పట్టి కొలుస్తరో... ఏ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి మీ భూములియ్యాల్సిందే.. ఇయ్యకుంటే గుంజుకుంటమని బెదిరిస్తరో... ఏ అద్దమరాత్రి పోలీసులు వచ్చి తమ ఇంట్లో నిద్రపోతు�
కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో లగచర్ల గిరిజన రైతుల్లో అభిమానం ఉప్పొంగింది. దారి పొడవునా ఆటపాటలు, హారతులిచ్చి వారి సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం �
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతు దీక్ష చేపట్టినట్టు కొడంగల్ మ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం పోలీసుల పహారాలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ వికారాబాద్ జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతుల నిరసన దీక్ష-బహిరంగసభ నిర్వ హిస్తున్నట్టు మాజీ ఎమ్మె�
కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం దౌల్తాబాద్లో పర్యటించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై బొంరాస్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న బొగమోని సురేశ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ పీడీపీపీ ప్రత్యేక కో�