ర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ను 28న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Kishan Reddy | ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయ�
కమలం కకావికలమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా సైలెంట్ కావడంతో దిశానిర్దేశనం చేసేవారు కరువైనట్టు తెలుస్తున్నది. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్టీపై పెద్దగా ద�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఎందుకు సన్మానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రజా సమ్యస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్ అని చెప్పారు.
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్క�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఏడాదైనా ఒక్క హమీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Kishan Reddy | గత ఏడాది కాలంగా మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని కత్రియ హోటల్ వేదికగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రచారం పనిచేయలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ నుంచి సొమ్ములు పంపినా కాంగ్రెస్కు ఫలితం దక్కలే�
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారాలపై తెలంగాణలో విచారణ జరి పి, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా డిమ�
హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
హైదరాబాద్లో పట్టపగలే మరో దారుణం జరిగింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం బీజేపీ లీగల్ సెల్ సిటీ కో-కన్వీనర్ ఆవుల కల్యాణ్ వంశీకర్ (45)పై గుర్తుతెలియని ఆగంతకులు విచక్షణారహితంగా దా�
వరి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా రైతుల ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే రేవంత్ సర్కారు