Kishan Reddy | బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
Kishan Reddy | అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలైనా ఒక్క కొత్త ఉద్యోగాన్ని(Jobs) భర్తీ చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్�
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగితే రాజకీ
ఓరుగల్లు కోటలో ప్రారంభించిన ఇల్యుమినేషన్ లైట్స్ అండ్ సౌండ్ షో ఫ్లాప్ షోగా మారింది. పురావస్తు శాఖ అధికారుల అలసత్వమో.. ఎన్నికలకు ముందే మమ అనిపించాలనే కేంద్ర మంత్రుల ఆరాటమో కాని.. రూ. కోట్లు వెచ్చించి త�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్రెడ�
Kishan Reddy | బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చారని కొందరు అడుగుతున్నారని.. అది రాష్ట్ర బడ్జెట్ కాదన్న విషయం గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ప్రాజెక్టులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్ భారత్గా అభివృద్ధ�
సినీనటుడు అల్లు అర్జున్కు ఒక న్యా యం? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మరో న్యా యమా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా, హుస్సేన్సాగర్ ఘటనకు మర�
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవసారి పనిచేస్తున్నందుకు అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్
Harish Rao | గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతు
రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పత
MLC Elections | తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షు�
మాజీప్రధాని మన్మోహన్సింగ్ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఆమె కుటుంబం, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ వైఖరి క�