కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjankumar Yadav) చేసిన అనుచిత వ్యాఖ్యలపైబీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబర్పేట తిలక్ నగర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశార�
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పెద్దలతో డీలింగ్ పెట్టుకుని రాష్ట్రంలో భూములను సేల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సంచలన ఆరోపణలు చ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైందా? రాష్ట్ర నేతలపై వరుస వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలకు రాష్ట్ర కమిటీ ఫైల్ సిద్ధం చేసిందా? ఆ ఫైల్ను రెండ్రోజుల్లో హైకమాండ్క
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఉన్నతాధికారి నిర్ణయం వివాదాస్పదమైంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కక్ష సాధింపు ధోరణి అవలంబించినట్లు తెలుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకా�
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతానంటే వ్యక్తిగతంగా తాను ఆహ్వానిస్తానని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవి నుంచి తొలగిస్తే ర�
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజురోజుకు నవ్వుల పాలవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్, డెవర్షన్ దిశగా నడిపిస్తున్నాయి. రాష్ట్
హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడును ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని జక్రాన్పల్�
రాష్ట్ర విభజనకు ముందు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. రాష్ట్ర విభజన అనంతరం కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రయత్నా�
ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోక�
రేవంత్ సర్కారు చేపట్టిన కులగణనతో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్రెడ్డి సవాల్ హాస్యాస్పదమని అన�