‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్లో స్థాపించాలని కేం ద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించ
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్రావు నియామకమయ్యారు. రాంచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దఎత్తున అవినీతి పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు.
BJP State President | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్యక్షుడు కొలువుదీరనున్నాడు. ఈ క్రమంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్�
కాంగ్రెస్ది గందరగోళ పాలన అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం ‘ఎక్స్'లో ఎద్దేవా చేశారు. ఖజానాను ఖాళీ చేసిన సీఎం రేవంత్రెడ్డి.. తమ పాలన వైఫల్యాలను ఎన్నో రోజులు దాచలేరని విమర్శించారు.
Kishan Reddy | ‘ఖాటా ఖట్’ నుంచి ‘ఖాళీ ఖజానా’ వరకు, తెలంగాణలో కాంగ్రెస్ గందరగోళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇకపై దాచలేరని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సమస్యలే ఎజెండాగా ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు.
‘రాజాసింగ్ మా పార్టీ గౌరవ ఎమ్మెల్యే.. రాజాసింగ్ది మా ఇంటి విషయం. ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటాం’ అంటూ ఇటీవల మీడియాతో చిట్చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ�
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
నత్తనడకన సాగిన అంబర్పేట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో 8 ఏండ్లుగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్తో అంబర్పేట వాసులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పక్కా ప్�
అంబర్పేట ఫ్లైఓవర్ను ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం అంబర్పేట ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.
ఎందుకిలా? పదే పదే ప్రభుత్వ పల్లకీని మోయాల్సిన అవసరం ఆ బీజేపీ ఎంపీకేంది? సర్కారు ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి.. ఇష్యూ డైవర్షన్ కోసం ఆరాటపడటమెందుకు? తాజా సంచలన విషయాలనూ చిన్నదిగా కొట్టి�