Bashar al-Assad | సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరణించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. దీంతో దేశం నుంచి పారిపోతుండగా ఆ విమానాన్ని కూల్చివేయడం లేదా కూలిపోయినట�
ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన కొడుకు దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. ఆ రోజు రాత్రే వీడియో కాల్ మాట్లాడిన కొడుకు తెల్లవారేసరికే కానరాని లోకాలకు చేరాడని
Kuki Man Killed | జాతుల ఘర్షణలతో మణిపూర్ రగులుతోంది. శిబిరంలో తలదాచుకున్న కుకీ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మైతీ మిలిటెంట్లు ఆమె భర్తను హత్య చేశారు.
Man Killed For Bringing Chicken | కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు.
Man Killed In Couple's Fight | భార్యాభర్తలు గొడవపడ్డారు. అయితే పొరుగింటి వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన భర్త అతడి తలపై ఇనుప రాడ్తో కొట్టాడు. మెట్లపై నుంచి కిందపడిన ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడ
Manipur Encounter | మణిపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుకీ మిలిటెంట్లు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. సె
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 16న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్లో లభించిన క్లూతో నిందితుడిని పట్టుకున్నారు. లైంగికదాడికి యత్నించే క్రమంలో వృద్ధురాలిని హ త్యచేస�
ఆఫ్రికా దేశం నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి జిగావా రాష్ట్రం మజియా పట్టణం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.
Bike Race | బైక్ రేస్ శృతిమించింది. రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్ని వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి మరణించారు. ఆ ప్రాంత�
Bahraich violence | దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడులు, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చెలరేగిపోయి హింసకు పాల్పడ్డారు. �
Labourers Killed | ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీ
ఆస్తి కోసం ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులతో కలిసి అన్నను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం రాజపల్లికి చెందిన నోముల ఎల్లమ్మ, చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
clash between two groups | రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్తోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశార�