Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
Pahalgam Terrorists | జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గత ఏడాదిలో జరిగిన టన్నల్ దాడిలో కూడా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు తెల
IAF Corporal Tage Hailyang | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్కు భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి కొందరు పర్యాటకుల�
old man killed | చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశ�
Woman Killed By Live-In-Partner | మణిపూర్కు చెందిన మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉందని సహజీవనం చేస్తున్న వ్యక్తి అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణిపూర్కు చెందిన నిందితుడ్ని అరెస�
Indian Man, Daughter Killed In US | అమెరికా స్టోర్లో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడ పని చేస్తున్న భారతీయ వ్యక్తి, అతడి కుమార్తె ఈ కాల్పుల్లో మరణించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Child Killed In Celebratory Firing | పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి సరదా కోసం గన్తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే బాల్కానీ నుంచి ఈ వేడుక చూస్తున్న కుటుంబంలోని చిన్నారికి బుల్లెట్ తగిలింది. దీంతో రెండేళ్ల బాలుడు మరణించాడు.
Boys Skip School For Tractor Ride | ట్రాక్టర్పై షికారు కోసం నలుగురు బాలురు స్కూల్ ఎగ్గొట్టారు. వారిలో ఒకరు ట్రాక్టర్ నడిపాడు. ఒకచోట ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో దాని కిందపడి ముగ్గురు బాలురు మరణించారు. మరో బాలుడు తీవ్రం�
Shirdi | ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు �
terrorist attack | ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాలానగర్లో ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.