Maoists | యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం
ఖమ్మం (Karepalli) జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా 38 సర్వేనంబర్లో ఉన్న ఖాళ
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నాడు ఉద్యమ సమయంలో అయినా.. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నివేళలా అండగా నిలుస్తారని మరోసారి నిరూపితమైంది.
KCR | ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకుడు డోకుపర్తి సుబ్బారావుకి పార్టీ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. కొంతకాలంగా సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్.. ఆయన్ను ఎర్రవల్లిలోని �
MLC Polls | రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోల�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలోని జలగంనగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 105వ పోలింగ్ కేంద్రంలో మొత్త�
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రా
MLC Elections | ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన అభ్యర్థుల ఫ్లెక్సీలను తొలగించారు.
Bonakallu | ఖమ్మం -వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc electinons) పోలింగ్ కేంద్రాన్ని బోనకల్లు మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం పోలింగ
Orphans Food Donation | మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్లో ఉన్న అనాథలకు అన్నదానం ఏర్పాటు సందర్భంగా సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్ దంపతులకు శాలువా కప్పి అభినందించారు.
Theerthala sangameshwara Swamy Jathara | తీర్థాల సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయం కావడం.. సుదూర ప్రాంతాల నుంచి దేవాలయానికి వచ్చే భక్తులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో రహదారులన్నీ ట్�