అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంత�
సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బుర్రా తుకారాం (38) కొంతకాలం క్రితం అన
సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్న�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా బుధవారం జరిగ�
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అర�
అన్నను తీసుకురావడానికి వెళ్లిన తమ్ముడు ఈ నెల 13న ఖమ్మం జిల్లా రూరల్ మండలం కరుణగిరిలో అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తర్వాత కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని సాగర్ కాల్వ లాకుల వద్ద శవమై తేలాడు. దీనికి కారకులై
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వేల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు.
Khammam | ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో పోలీసు పహారా మరింతగా పెంచుతున్నట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువ�
ఈ లక్షణాలు కనిపిస్తే ఇలా చేయాలి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపరుతో కప్పు కోవాలి.సబ్బు, నీరు, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.గుంపులతో కూడిన ప
మూడు నెలల క్రితం చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు జీసీసీ కార్యాలయాల ఎదుట జీసీసీ హమాలీలు రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. వీరికి పలు సంఘ�
మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అ�
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.