KTR | సీఎం రేవంత్రెడ్డికి రేషం లేదని.. ప్రజలు తిట్లు వింటే పౌరుషం ఉన్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం �
KTR | అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవ
Khammam | బోనకల్లు : రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగర జలాలను నిరంతరాయంగా సరఫరా చేసి పంటను కాపాడాలని ప్రభుత్వాన్ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావ�
Muzamil Khan | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గుర�
Sand Coupons | ముదిగొండ, ఫిబ్రవరి 11 : గతంలో కొన్ని కారణాల వల్ల ఇసుక కూపన్ల (Sand Coupons) మంజూరు నిలిపి వేశారనీ.. బుధవారం నుంచి మరోసారి ఇసుక కూపన్లు మంజూరు చేయనున్నట్లు తహసిల్దార్ సునీత ఎలిజబెత్ తెలిపారు.
MLC Tata Madhusudan | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు. మంగళవారం ఆయన ఖమ
Sri Lakshmi Tirupatamma | మధిర : మాఘశుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ (Sri Lakshmi Tirupatamma) కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంగళవారం ఆయా మండలాల్లోని గ్రామాల్లో గల దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో తిరుముడి (Thirumudi Mahotsavam) కార్యక్రమాలను �
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
Singareni | సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిల
khammam | బోనకల్లు : బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఇవాళ న్యాయ చైతన్య అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మధిర జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. పొక్సో చట్టం, గుడ్ టచ్, బ్�
LHB coach | మధిర :ఎల్హెచ్బి కోచ్ల ప్రవేశంతో శాతవాహన ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు సాఫీగా సురక్షితమైన, మరింత ఆనందదాయకమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజ
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
Madhira | మధిర: ఇటీవల కూలీ పనుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మధిర పట్టణ సమీపంలో గల గ్రామీణ ప్రాంతాలలో రైతులు సాగు చేసిన మిర్చి కాయలను కోసేందుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో క
CPM | ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు గంగాధరని నాగేశ్వరరావు(70) కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ�