సొంత ఇల్లు పేదోడి కల. తిన్నా తినకున్నా ఇల్లు ఉంటే చాలు అంటారు పెద్దలు. అదిగో ఆ ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ప్రభుత్వంవైపు కళ్లు తేరిపారచూస్�
అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ�
మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న ఫిజియోథెరపీ ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని శిక్షకురాలు రూతమ్మ అన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని దోషుల్లో ఒకరికి ఉరి, మిగతావానికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం హర్షనీయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగ�
సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ
తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి రాజధాని బస్సు పల్టీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని విజయ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చోటుచేసుకుంది. �
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లు’గా ఉంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. వారిని అలా నయవంచనకు గురి చేసింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ‘నమ్మి కూల్చుకుంటే..
ఖమ్మం నగరంలోని ఓ జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్న నవ్�
Tunikaku | ప్రభుత్వం తునికాకు సేకరణ విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఆదివాసి ప్రాంతాల ప్రజలకు జీవనోపాధిగా ఉన్న తునికాకు సేకరణను నేటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లు ము�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్య ఓట్ల సాధనలో అగ్�
మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జి
ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పోస్టుకార్డు ఉద్య మం చేపట్ట�
రఘునాథపాలెం మండలం శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్నగర్)లో 900 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల బై బ్యాక్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు.