Theft Case | పాల్వంచ, ఫిబ్రవరి 22 : పాల్వంచ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో డీఎంఆర్ ఎంటర్ప్రైజెస్లో (హోల్ సేల్ షాప్లో) జరిగిన రూ.26 లక్షల ఖరీదు చేసే సిగరెట్ బండిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థా
Farmers | వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా... మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ బోనకల్ మండల రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.
Chilli farmers | రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు(Chilli farmers) కింటాకు కనీస మద్దతు 25 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు.
ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించ�
Old woman | మధిర ఫిబ్రవరి 20 : ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించాలని ఓ 85 ఏండ్ల వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా సమస్య తీరకపోవడంతో.. అదే
ఆయకట్టు చిట్ట చివరి భూముల వరకూ సాగునీరు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఇందుకోసం పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీరు అందించే అంశంపై నీటిపారుదల, రెవ�
Union budget | జూలూరుపాడు మండల కేంద్రంలో కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో 200 మంది శతకోటేశ్వరులపై నా�
MLC Polling | ఖమ్మం- నల్గొండ -వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి కటారు విజయభాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.