ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఖమ్మం రానున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిన నేపథ్యంలో బీసీ స�
Illegal mining | గుండాల మండలంలో గల జీవనది అయిన కిన్నెర సాని వాగులో అక్రమ ఇసుక వ్యాపారాలు రాజ్యం ఏలుతుంటే, చట్టాలను అమలు చేయవలసిన మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులు, అదేవిధంగా ప్రశ్నించాల్సిన ఆదివాసి రాజకీయ నాయకు�
Chicken | ముదిగొండ ఫిబ్రవరి 12 : చికెన్ (Chicken), గుడ్ల (Eggs)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని పశు వైద్యాధికారి అశోక్ తెలిపారు. మండల కేంద్రం ముదిగొండలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పౌల్ట్రీ యజమానులతో ఏ
Vaccine | బోనకల్లు : వ్యాధుల నివారణ కోసం ఇచ్చే వ్యాక్సిన్ బెనిఫిషర్కు తప్పనిసరిగా వేయాలని డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ లాజిస్టిక్ మేనేజర్ (DVLM) రమణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగు�
Khammam | మధిర : ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలంలోని మాటురుపేట గ్రామానికి చెందిన గడ్డం సుబ్బారావు అధ్యక్షత శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక సన్నివేశాలను, ఏకపాత్రాభినయ ప�
జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పోలింగ్ సిబ్బంది పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
అక్రమ కేసులకు భయపడేది లేదని, లగచర్ల బాధితుల కోసం కేటీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
బోనస్ నగదు చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ సర్కారు తన మాయమాటల మార్క్ చూపిస్తోంది. దీంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు. వరి పంట పండించిన రైతుల్లో ఏ ఇద్దరు ఎదురుపడినా బోనస్ గురించే ఆరా తీస్తున్నారు ‘బోనస్ డబ�
KTR | సీఎం రేవంత్రెడ్డికి రేషం లేదని.. ప్రజలు తిట్లు వింటే పౌరుషం ఉన్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం �
KTR | అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవ
Khammam | బోనకల్లు : రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగర జలాలను నిరంతరాయంగా సరఫరా చేసి పంటను కాపాడాలని ప్రభుత్వాన్ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావ�
Muzamil Khan | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గుర�