Residential Schools | ఖమ్మం జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ముదిగొండక�
ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య�
పేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు ఆసుపత్రిలో అదే రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే.. ఇక్కడే ముక్కు పుఠాలం ముక్కలయ్యేంత గబ్బు కొడుతోంది. దీ�
కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్ష అని, యావత్ దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సీపీఐ శతజయంతి వేడుకల్లో ఆయన
తమ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు చేస్తున్న సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు.
ప్రతి మానవుడు తప్పనిసరిగా, అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అంశం దేవుడు. ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన సంగతి సైతం దేవుడే. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు.. ఎలా ఉంటాడు.. ఆయన గుణగుణాలు ఏమిటీ.. ఇలా ఎన్నో ఏళ్లుగా మనిషి అన్వే
పాఠశాలల నిర్వహణకు కేటాయించిన నిధుల జమ, వినియోగం వివరాల సేకరణ వంటి కీలకమైన విభాగాల్లో పనిచేయాల్సిన సిబ్బంది లేక మూడు నెలలు కావస్తోంది. ఈ విభాగం ద్వారానే ఇటీవల సుమారు రూ.2 కోట్ల పాఠశాలల నిధులు దారి మళ్లిన వ�
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్ర
దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం.. సాగు కోసం చేసిన అ ప్పులు భారంగా మారడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా రు. ఈ ఘటనలు ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్నాయ�
రిటైర్మెం ట్ తర్వాత మరణించిన భర్త పింఛన్తోపాటు రావాల్సిన ఇతర అలవెన్సుల కోసం ఓ మహిళను రూ.40 వేలు డిమాండ్ చేసి న ఖమ్మం ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల
ఖమ్మంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో రో డ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు భవనానికి డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని శనివారం పూజ
ఖమ్మం జిల్లా బుగ్గపాడులో గురువారం జరిగిన మెగా ఫుడ్పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒకరినొకరు పొగుడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో విసుగెత్తిన ప్రజలు సభ నుం లేచిపోవడంతో ఖాళీ కు�
జిల్లాలో మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో అన్ని శాఖల పరిధిలో రూ.672.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.