MLC Tata Madhu | నేడు మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు.
పత్తికి ధర లేకపోవడం.. తెగుళ్లు సోకడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఖమ్మం జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన బుర్రా దర్గయ్య
Maha Shivratri | మధిర : మహాశివరాత్రి ఏర్పాట్లను ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి ఇవాళ పరిశీలించారు. ముందుగా ఆయన దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ మృత్యుంజయ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు.
E20 Petrol | E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్పై ఖమ్మం జిల్లాలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఖమ్మం జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ చందన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ
MLC Elections | బోనకల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎమ్మెల్సీ రూట్ ఆఫీసర్ కడారు విజయ భాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
Irrigation Water | బోనకల్ వద్ద వైరా జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో ఇవాళ రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పీ అధికారులు వారబందీ పెట్టడం వల్ల చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదన్నారు రైతు సంఘం నా�
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
Sri Bhadravathi Sametha Bhavana Rushi Swamy | పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతి భావన రుషి స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి మధిరమున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Theft Case | పాల్వంచ, ఫిబ్రవరి 22 : పాల్వంచ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో డీఎంఆర్ ఎంటర్ప్రైజెస్లో (హోల్ సేల్ షాప్లో) జరిగిన రూ.26 లక్షల ఖరీదు చేసే సిగరెట్ బండిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థా
Farmers | వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా... మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ బోనకల్ మండల రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.
Chilli farmers | రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు(Chilli farmers) కింటాకు కనీస మద్దతు 25 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు.