ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన కొడుకు దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. ఆ రోజు రాత్రే వీడియో కాల్ మాట్లాడిన కొడుకు తెల్లవారేసరికే కానరాని లోకాలకు చేరాడని
Chicago | అమెరికాలో తుపాకీ తూటాకు (shooting) మరో తెలుగు విద్యార్థి (Telugu student) బలయ్యాడు. చికాగో (Chicago)లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ (Sai Teja) అనే విద్యార్థి మరణించాడు.
ఖమ్మం జిల్లాలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ బ్యాచ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వీరి గొడవలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి మూలనపడిందని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆందోళన చెందుతున�
‘ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దు’ అంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కెనాల్ పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మ ధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమ ని, మెనూ ప్రకారం వడ్డించాలని నినద
మహానగరంలోనే కనిపించే ఆటో ఎక్స్పోలు ఖమ్మం నగరంలో సబ్బండ వర్గాల దరికి చేరాయని, ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందనలు తెలిపారు.
Uke Abbaiah | ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) ఇక లేరు. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.
ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానం వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ఆటో షో ప్రారంభమైంది. సొంత కారు, బైక్ కలను సాకారం చేసుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఆటో సంస్�
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే పనిలో ఆ మంత్రులు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా �
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కొణిజర్ల మండలం పల్లిపాడులో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభు