చరిత్ర ప్రతిబింబించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాం
మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా ని
ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని ప
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ,
ఖమ్మం మార్కెట్లో ఎర్ర బంగారం (తేజా రకం) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్కు మిర్చిని తీసుకొస్తున్నారు.
Khammam | ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను (Six guarantees)ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్ చేసింది.
పాన్ మసాలా వ్యాపారిని నగరంలో కిడ్నాప్చేసి, ఖమ్మం జిల్లాలో హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని కార్ఖానా పోలీసులు అరెస్టు చే యగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివ�
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో చోటుచేసుకుంద�
KTR | గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న, ఇవాళ్టి గ్రామసభలను చూస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీ
పన్నెండు పంచాయతీలను ఏకం చేసి ఏదులాపురం పేరుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ను ప్రభుత్వం ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానిక
అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంత�
సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బుర్రా తుకారాం (38) కొంతకాలం క్రితం అన
సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్న�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా బుధవారం జరిగ�