Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గెండెపోటుతో( Heart attack) నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలోని ఎంవీపాలెంలో చోటు చేసుకుంది.
Khammam | ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీలో అమానుషం జరిగింది. చైనీస్ కటింగ్ చేయించుకున్నాడని ఫస్టియర్ స్టూడెంట్కు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోక�
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది. ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయి లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
సీసీఐ మద్దతు ధర క్వింటా రూ.7,521 పలుకుతుండగా.. 9 శాతం తేమ కలిగిన పంటను రూ.6,900 చొప్పున కొనుగోలు చేయడం, అక్కడున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టించు కోకపోవడంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశార
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల బాస్కెట్బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బాలికల విభాగం సెమీస్లో మహబూబ్నగర్ 28-26తో ఖమ్మంపై గెలువగా, మరో సెమీస్లో హైదరాబాద
తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సాదిక్ మృతి చెందారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సాదిక్ తుది శ్వా
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంత�
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా పాలమూరు బాలబాలికల జట్లు నిలిచాయి. రన్నరప్గా హైదరాబాద్ బాలుర జట్టు, ఖ మ్మం బాలికల జట్లు నిలిచాయి. అడ్డాకుల మండలం రాచాలలో మూడు రోజులు గా నిర్వహిస్తున్న అండర్-17, 19 రాష్ట్ర స్థ�
ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి పోస్టు వివాదాస్పదంగా మారింది. డీడీవో(డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్) కోడ్ లేదని కారణం ఒకటి కాగా, ఆ మండలానికి ఎంఈవో పోస్టే లేదనేది మరో కారణంగా వినిపిస్తున్నది. పూ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి యార్డుకు రెండో రోజు మంగళవారం సైతం పత్తి పోటెత్తింది. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి రైతులు సుమారు 20 �
ఖమ్మం ఏఎంసీలో ఒక్కసారిగా పత్తి ధర తగ్గింది. సోమవారం 35వేల బస్తాలు వచ్చిన విషయాన్ని గమనించిన ఖరీదుదారులు కూడబలుక్కున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్లో గరిష్ఠ ధర క్వింటాకు రూ.6,800 పలికింది. అయినప్పటికీ సిండికేట్�
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా �