ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఓటరు జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రదర్శించారు.
ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు రైతులు పడుతున్న తిప్పలు వెరసి ఖమ్మం రూరల్ మండలంలో ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గడిచిన వారం రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస�
ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. లోతట్టు ప్ర�
ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీకి (Khammam) అవార్డుల పంట పండింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు ప్రశంస పత్ర�
పాలేరు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యూలర్ ప్రొఫెసర్లను తక్షణం నియమించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వసతుల కల్పనలో రాజీ పడవద్దు అని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు.
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పునకు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
కంటి తుడుపు చర్యగా కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేట కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ పసుపులేటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఎల్లో డే వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫం