ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫం
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీకి ఖమ్మం నగరం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కాలినడక మార్గమే గతి అవుతుందని ఎదులాపురం మున్సిపాలిటీ ప్రజలు వాపోతున్నారు. నాయుడుపేట కాల్వ ఒడ్డు మధ్యలో గల మున్నేరు ప్ల
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రా�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి డివిజన్లో కొనసాగుతున్న పారిశుధ్య నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరి�
భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని తీర్థాల గ్రామంలో వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజల
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల విభజనకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఐదు రోజుల లోపు కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయొచ్చని మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2వ తేదీ నుంచి వంద రోజుల పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట ఇందిరమ్మ కాలనీలో గతేడాది అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో పిల్లలు రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి సిబ్�
రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తే కటకటాలపాలు కాక తప్పదని వ్యవసాయ శాఖ కూసుమంచి డివిజన్ ఏడీ బి.సరిత హెచ్చరించారు. శుక్రవారం ఏఓ జె. ఉమానగేశ్, ఖమ్మం రూరల్, ఎస్ఐ వై.వెంకటేశ్వర్లుతో కల
ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ద్వారా నగదు తీసుకుంటుండగా రెడ్ హ్య�