ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల గ్రామం చిత్రవిచిత్రాలకు నెలవుగా తయారైంది. క్రీడా ప్రాంగణంలో మిరపతోట సాగు, గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడి సేవలు కొనసాగుతున్నాయి.
వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు
దుర్గామాత వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఖమ్మంరూరల్ మండలంలోని నాయుడుపేటలో మతభేదాలకు అతీతమైన దృశ్యమొకటి కన్పించింది. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తు�
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధ�
పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్�
మద్యం మత్తులో ఆకతాయిలు ఇద్దరు సాధారణ పౌరులతో పాటు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా ‘ఖమ్మం రూరల్' మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..