మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రెవిన్యూ, భూసర్వే అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం కం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కా�
అరవై ఏడేండ్లలో అనేక మార్పులు స్వరాష్ట్రంలో పూర్తిగా మారిన ముఖచిత్రం ఆనవాళ్లకూ దొరకనంతగా అభివృద్ధి నేడు ఖమ్మం జిల్లా ఆవర్భావ దినోత్సవం ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఖమ్మం జిల్లా ఎదిగింది. మరింత ఆధునిక�
త్వరలోనే పనులు ప్రారంభం పిల్లల ఆసుపత్రిగా పాత భవనం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, సెప్టెంబర్ 30: సత్తుపల్లిలో ఉన్న 50 బెడ్ల ఆసుపత్రిని 100 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి నూతన భవన నిర్మాణానికి ము�
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే చిన్న, సన్నకారు రైతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఖమ్మంలోని సీక్వెల
ఖమ్మం : తెలంగాణ సంస్రృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీవరకు బతుకమ్మ ఉత్సవాలను ఖమ్మం నగరంలో నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి పిలుపిని
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచ
స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలిబీహార్ లాగే అన్ని రాష్ర్టాల్లో రైతులు లేకుండా చేస్తారా?కర్షకుల చైతన్యం కోసమే ‘రైతన్న’ సినిమాప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తిఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస�
వరద నీటిని బయటకు పంపిస్తేనే ప్రయోజనంతెగుళ్ల నివారణకు పురుగు మందుల పిచికారీ చేయాలివైరా కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్కుమార్యాజమాన్య పద్ధతులు పాటించాలిభద్రాద్రి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేట�
రెండు ఆర్థిక సంవత్సరాలకు లబ్ధిదారుల ఎంపిక2,226 మందికి 17.97 కోట్ల రుణాలుగ్రామ సభల ద్వారా అర్హుల గుర్తింపుమామిళ్లగూడెం, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యన్నతికి తోడ్పాటునిస్తున్నది. దీన�