పాల్వంచ, అక్టోబర్ 3: దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటి కంటే కేటీపీఎస్ 7వ దశ కర్మాగారం 87.18 శాతం విద్యుత్ను ఉత్పత్తి చేసి అగ్రగామిగా నిలిచిన సందర్భంగా టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సంబ�
కార్పొరేషన్లో శరవేగంగా అభివృద్ధిసంపూర్ణ స్వచ్ఛత దిశగా అడుగులుప్రజలకు అందుబాటులో ఉంటా..ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిఖమ్మం, అక్టోబర్ 2 ;ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను దేశంలోని అన్ని మున్సి�
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 2: అంతరించిపోతున్న అడవులను రక్షించి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతిఒక్కరూ చెట్లను నాటి ప్రకృతికి తమవంతు సహకారం అందించాలని సీఐ రమాకాంత్ అన్నారు. సీపీ విష్ణు ఎస్ �
ఖమ్మం రూరల్, అక్టోబర్ 2: గాంధీజి అహింసా పద్ధతులు ఖైదీలందరూ పాటించాలని, జైలులో ఉన్నప్పుడే చేసిన తప్పులను సంస్కరించుకొని బయటకు వచ్చిన తరువాత సమాజంలో గౌరవంగా జీవించాలని జిల్లా సెషన్స్ జడ్జి హరికృష్ణ భూప
పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల�
ఎర్రుపాలెం: పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరెల పం
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ ప
నేటి నుంచి ఆడపడుచులకు చీరెల పంపిణీనియోజకవర్గాలకు ప్రత్యేక అధికారుల నియామకంరేషన్దుకాణాల వారీగా జాబితా సిద్ధంభద్రాద్రి జిల్లాలో 3.66 లక్షల మందికి లబ్ధి15 రకాల డిజైన్లు, 17 రంగుల్లో చీరెలుకొత్తగూడెం, అక్టోబ
అర్ధ సంవత్సరంలో 29.94 మిలియన్ టన్నుల రికార్డు బొగ్గు ఉత్పత్తికొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 1 : సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈసారి భారీ వ
సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తిమధిరరూరల్, అక్టోబర్ 1: రైతులు పండించిన పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యా