సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవఇప్పటికే సబ్కమిటీ ఏర్పాటుదసరా తర్వాత ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తుల స్వీకరణపోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలుఖమ్మం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
ములకలపల్లి, అక్టోబర్ 7: అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ సత్ఫలితాలిస్తున్నాయని�
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పరిశీలనప్రత్యేక యంత్రాలతో నీటి లెక్కల నమోదుకూసుమంచి రూరల్, అక్టోబర్ 7: మండలంలోని ఎర్రగడ్డతండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ �
ఈ నెల 8న చెల్లించే అవకాశంట్రైనీ కార్మికులకు రూ.12,500 ఖరారుపది వాయిదాల్లో రికవరీకొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 6 : సింగరేణి కార్మికులకు దసరా పండుగకు ముందుగా ఇచ్చే అడ్వాన్స్ను ఈ నెల 8న చెల్లించేందుకు యాజమాన్య
ఊరూరా ఉట్టిపడుతున్న పచ్చదనంఖమ్మం జిల్లాలో హరితహారం విజయవంతంరహదారుల పొడవునా నీడనిస్తున్న చెట్లుమొక్కల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసర్పంచ్, గ్రామ కార్యదర్శులకు బాధ్యతలు589 నర్సరీల్లో ఏటా 90 లక్షల
ప్రశాంతమైన ప్రకృతి ఒడి.. ఇందిరానగర్ బడిహరితహరం స్ఫూర్తితో ఆవరణంతా పచ్చదనమే..పాఠశాల హెచ్ఎంకు హరితమిత్ర అవార్డుకొత్తగూడెం, అక్టోబర్ 6: మొక్కలంటే ఎవరికైనా ఇష్టమే. కానీ వాటిని పెంచడం చాలా కష్టం. కన్నబిడ్డ�
ఖమ్మం : తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా..ఈ పండుగను పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా అదనంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైద్రాబాద్ నుంచి ఖమ్మం, కొత్తగూడెంకు, కొ�
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
ఖమ్మం జిల్లాలో 2,64,532 ఎకరాల్లో వరి సాగు5,48,852 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా ముందుకు..246 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుఖమ్మం, అక్టోబర్ 5;ఈ సారి వానకాలం ధ�
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 5: ఖమ్మం నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు 30 నిమిషాలపాటు జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణమే ఉంది. సాయంత్రం వేళ నిమిషాల వ్యవధిల�