సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్ట�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ �
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర
వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్బంక్ పంపుల్లో మైక్రో చిప్లు అమర్చి మోసాలకు పా
శ్రీరామా న్యూరో ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాకొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 8 : జిల్లాలోని ఏజెన్సీ ప్రజలకు న్యూరో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవల
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న 2వ, 4వ సెమీస్టర్ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 36 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహి�
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండోరోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అమ్మవారు బాలత్ర�
చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్
సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవఇప్పటికే సబ్కమిటీ ఏర్పాటుదసరా తర్వాత ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తుల స్వీకరణపోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలుఖమ్మం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
ములకలపల్లి, అక్టోబర్ 7: అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ సత్ఫలితాలిస్తున్నాయని�