ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 1, 2వ విడతలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. 3వ వి
ఖమ్మం :మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు బుధవారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ చె�
ఖమ్మం సిటీ, అక్టోబర్ 12: రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం నగరంలో డీఎంహెచ్వో మాలతితో కలిసి వ్యాక్సినే�
ఒక్కొక్క రైతు వేదికకు రూ.22 లక్షల నిధులు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు సొంత నిధులతో రైతు వేదికలను నిర్మించిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాళ -ఖమ్మం అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గతంలో రైతులు �
ఖమ్మం : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు �
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో �
ఖమ్మం: ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో దేవినవరాత్రులు సందర్భంగా నవ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ లోఉన్న భవానీలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశార
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా
జాబ్మేళా, ఉచిత శిక్షణతో యువతకు అవకాశాలు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యం బ్యూటీషియన్, ఫార్మసీ, బ్యాంకింగ్ వైపు యువతుల ఆసక్తి వివిధ కంపెనీల్లో సుమారు రెండువేల మందికి ఉద్యోగాల
వ్యవసాయాధారిత దేశంలో తెలంగాణది విశిష్ట స్థానం సాగు విధానంలో మున్ముందు మరిన్ని మార్పులు అవసరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అవేర్ శిక్షణ పొందిన పట్టభద్రులకు రుణాల అందజేత ఖమ్మం, అక్టోబర
మైసూరు తరహాలో దసరా వేడుకలు కన్నుల పండువగా రథోత్సవాలు ప్రత్యేకంగా దేవతామూర్తుల అలంకరణ లక్షలాది జనం మధ్య రావణసంహారం తరలిరానున్న ఎనిమిది జిల్లాల ప్రజలు ఇల్లెందు, అక్టోబర్ 11: ఉట్టిపడే తెలంగాణ సంస్కృతి.. అన�
ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ
ఖమ్మం : ఖమ్మం నగరం పాండురంగాపురంలోని శ్రీసీతారామాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీమహాలక్ష్మీ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవం సోమవారం అత్యంత వైభంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పాండ