ఆనందోత్సాహాల్లో ‘డబుల్’ ఇండ్ల లబ్ధిదారులు ఒకేసారి 1,004 గృహ ప్రవేశాలు 40 సార్లు సందర్శించి పనుల్లో వేగం పెంచిన మంత్రి అజయ్కుమార్ నిత్యం పర్యవేక్షించి సౌకర్యాల కల్పన సముదాయంలో మార్కెట్, అంగన్వాడీ, పీ�
70 ఏళ్లలో లేని అభివృద్ధి ఏడేళ్లలో సాకారం రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే.. సత్తుపల్లి పర్యటనలో ఖమ్మం ఎంపీ నామా సత్తుపల్లి, అక్టోబర్ 18: దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్�
జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలు పక్కాగా నిమిషం నిబంధన అమలు పర్యవేక్షణకు ముగ్గురితో కమిటీ మొత్తం 10,857 మంది విద్యార్థులు అధికారుల సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ కొత్తగూడెం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక�
కల్లూరు, అక్టోబర్ 18: కరోనా సమయంలో మానవత్వాన్ని చాటుకున్న సినీనటుడు సోనూసూద్ ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారికీ సాయపడ్డాడు. కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరమని చిన్నారి బ�
ఏన్కూరు:మండలంలోని తూకలింగన్నపేట అంబేద్కర్నగర్కాలనీకు చెందిన గ్రామదీపిక రూ.7,63,515 నిధులు స్వాహా చేసినట్లు సోషల్ఆడిట్లో తేలిన విషయం వాస్తవమేనని అడిషనల్ పీడీ జయశ్రీ తెలిపారు. సోమవారం అంబేద్కర్నగర్క�
తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల �
సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅ�
పెనుబల్లి: జాతీయ స్థాయి క్రికెట్కు ఎంపికైన క్రీడాకారునికి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు సోమవారం ఆర్థికసహాయాన్ని అందించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వం
మధిర: మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుస�
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసి
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
నగరంలో వీధి కుక్కలకు నిత్యం ఆహారం అందిస్తున్న శ్రీనివాస్అతడు ఏ వీధిలో కన్పించినా ఆప్యాయంగా దగ్గరికొస్తున్న గ్రామ సింహాలు ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూగజీవాల పట్ల ఆయన ప్రేమ అపురూపం. త�
ఆయన పాలనాదక్షత వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణములకలపల్లి మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటిములకలపల్లి/ దమ్మపేట, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన పాలనాదక్షత వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్�