కల్లూరు, అక్టోబర్ 18: కరోనా సమయంలో మానవత్వాన్ని చాటుకున్న సినీనటుడు సోనూసూద్ ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారికీ సాయపడ్డాడు. కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరమని చిన్నారి బ�
ఏన్కూరు:మండలంలోని తూకలింగన్నపేట అంబేద్కర్నగర్కాలనీకు చెందిన గ్రామదీపిక రూ.7,63,515 నిధులు స్వాహా చేసినట్లు సోషల్ఆడిట్లో తేలిన విషయం వాస్తవమేనని అడిషనల్ పీడీ జయశ్రీ తెలిపారు. సోమవారం అంబేద్కర్నగర్క�
తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల �
సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅ�
పెనుబల్లి: జాతీయ స్థాయి క్రికెట్కు ఎంపికైన క్రీడాకారునికి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు సోమవారం ఆర్థికసహాయాన్ని అందించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వం
మధిర: మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుస�
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసి
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
నగరంలో వీధి కుక్కలకు నిత్యం ఆహారం అందిస్తున్న శ్రీనివాస్అతడు ఏ వీధిలో కన్పించినా ఆప్యాయంగా దగ్గరికొస్తున్న గ్రామ సింహాలు ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూగజీవాల పట్ల ఆయన ప్రేమ అపురూపం. త�
ఆయన పాలనాదక్షత వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణములకలపల్లి మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటిములకలపల్లి/ దమ్మపేట, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన పాలనాదక్షత వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్�
రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చిన ‘పాఠశాల ఫౌండేషన్’కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 17: మానసిక, శారీరక ఎదుగుదల లేని ఓ నిరుపేద యువతికి పాఠశాల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చి�
స్వగ్రామానికి నాలుగు మృతదేహాలుకన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులుమృతుల కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్ లింగాలముదిగొండ, అక్టోబర్ 17: మండల పరిధిలోని బాణాపురం వద్ద శనివారం రాత్రి అమ్మవార�
భద్రాద్రి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు నాలుగు జిన్నింగ్ మిల్లుల కేటాయింపు ఇప్పటికే కొన్నిచోట్ల పత్తితీత పనులు షురూ క్వింటాకు రూ.7,500 పలుకుతున్న ధర ఈసారి 20 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి అంచనా క�