గ్రామాల అవసరాల ప్రాతిపదికన కేటాయింపు మండల పర్యటనలో చైర్మన్ విజయ్కుమార్ రఘునాథపాలెం, అక్టోబర్ 19: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి రూ.6 కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు చ�
మణుగూరు రూరల్, అక్టోబర్ 19 : సింగరేణి చరిత్రలోనే ఏ కార్మిక సంఘం చేయలేని సంక్షేమ, అభివృద్ధి, నూతన హక్కులను సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో సాధించిందని ట
కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయంలో స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ పీయూష్ ఆయన సతీమణి నేహా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళుతూ కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ స
ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర�
ఎర్రుపాలెం : మండలంలోని పలుగ్రామాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ జరిగింది. ఈ కార్యకమాన్ని మంగళవారం ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవితలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
ఖమ్మం : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్-10, అండర్-12, అండర్-14 విభాగంలో కల్లూరు నుంచి నలుగురు విద్యార్ధులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అ�
కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్దికి రూ.6కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అవసరా�
ఖమ్మం : కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.టేకులపల్లి గ్రామం ఇల్లందు మండలానికి చెందిన అన్నబత్తుల అభిలాష్కు 20ఏండ్ల జైలుశిక్షతోపాటు10వేల రూపాయల జరిమాన విధిస�
ఖమ్మం : వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పోలీసుశాఖకు వితరణగా మినీ ట్రాక్టర్ను అందజేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి ఈ ట్రాక్టర్ ను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట�
ఖమ్మం : దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లాలో బాణాసంచా దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం లోపు సంబంధిత పత్రాలతో సీపీ కార్య
ఆనందోత్సాహాల్లో ‘డబుల్’ ఇండ్ల లబ్ధిదారులు ఒకేసారి 1,004 గృహ ప్రవేశాలు 40 సార్లు సందర్శించి పనుల్లో వేగం పెంచిన మంత్రి అజయ్కుమార్ నిత్యం పర్యవేక్షించి సౌకర్యాల కల్పన సముదాయంలో మార్కెట్, అంగన్వాడీ, పీ�
70 ఏళ్లలో లేని అభివృద్ధి ఏడేళ్లలో సాకారం రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే.. సత్తుపల్లి పర్యటనలో ఖమ్మం ఎంపీ నామా సత్తుపల్లి, అక్టోబర్ 18: దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్�
జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలు పక్కాగా నిమిషం నిబంధన అమలు పర్యవేక్షణకు ముగ్గురితో కమిటీ మొత్తం 10,857 మంది విద్యార్థులు అధికారుల సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ కొత్తగూడెం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక�