ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోల
ఖమ్మం: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. నగరంలోని రాజ్పద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేయనున్నఈ షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియ
ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో ఖమ్మం నగరంలో బీసీ భవన్ నిర్మాణం జరుగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, టీఆర్ఎస్ �
ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
పంట ఆరబోసుకునేందుకు సౌకర్యంగా కల్లాలుభద్రాద్రి జిల్లాలో రూ.14 కోట్లతో 1,723 నిర్మాణాలుఇప్పటి వరకు 1,679 పూర్తి..కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, అక్టోబర్ 21 : పండిం�
కొత్తగూడెం, అక్టోబర్ 21: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నే
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�
ఏన్కూరు: ఏన్కూరు పోలీస్స్టేషన్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను స్మరిం�
చింతకాని: చింతకాని పోలీస్శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈ�
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార
బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
విజయగర్జనను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతలతో సమావేశమైన కేటీఆర్ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో హాజరైన ఎమ్మెల్యేల�