ప్రజల హక్కులకు భంగం వాటిల్లొద్దు..నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలురాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ తిరుమలరెడ్డికొత్తగూడెంలో అధికారులతో సమీక్ష కొత్తగూడెం, అక్టోబర్ 23: ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థ�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్లంతా ఒకేచోట నేడు ముగింపు కార్యక్రమానికి మంత్రి పువ్వాడ రాక ఖమ్మం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల సొంతింటి కలను
ఖమ్మం : రక్తదానం సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశార
ఖమ్మం : విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
ఖమ్మం:ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ అంజనేయులు ఆ
అదే ఆహార భద్రత చట్టం ప్రధాన లక్ష్యం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కమిటీ చైర్మన్ తిరుమల్రెడ్డి భద్రాచలం ఏజెన్సీలో కమిటీ విస్తృత పర్యటన మధ్యాహ్న భోజనం, ఆహార సరఫరాపై ఆరా భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల/ సారపాక/
తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీపీ విష్ణు ఎస్ వారియర్ముగింపు కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్హాజరుకానున్న ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులుఖమ్మం, అక్టోబర్ 22: న�
మరో 20 ఏళ్లూ టీఆర్ఎస్దే అధికారంపార్టీ బాగుంటేనే మనం బాగుంటాం..కార్యకర్తల కష్టాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తిస్తుందికొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపాల్వంచ, అక్టోబర్ 22: తెలంగాణలో మరో 20 ఏండ్లు టీ
ట్యూబ్లైట్ల స్థానంలో ‘ఎల్ఈడీ’తో విద్యుత్ చార్జీల మోతకు చెక్భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకు రూ.7.5 లక్షల ఆదాప్రతి పట్టణంలోనూ కాంతి ఉద్గార వెలుగులు కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 22 :
ఖమ్మం: ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం
ఖమ్మం : కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపి ఆధ్వర్యంలోని కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థఐన విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కుట్రలు చేస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ రాష్ట
ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను