పోటీపడి కొనుగోలు చేస్తున్న పొరుగు రాష్ర్టాల వ్యాపారులు రంగు, నాణ్యత, పొడవు వంటి ప్రత్యేకతలకు ఆదరణ అక్కడి పంటలో కలుపుకొని జిన్నింగ్ తయారీకి వినియోగం ఖమ్మంలో రూ.8 వేలకు దగ్గరలో క్వింటా తెల్ల బంగారం సంతోష�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
ఖమ్మం : సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 28వ తేదీన సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో సివి�
గంట ముందుగానే కేంద్రానికి ఫస్టియర్ విద్యార్థులుఖమ్మం జిల్లాలో 16,909, భద్రాద్రి జిల్లాలో 9583మంది హాజరు ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 25 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఇంటర్మీడియట్ పర�
ఖమ్మం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు, పార్టీ ప్లీనరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద
కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, అక్టోబర్ 25: దేశం కోసం, దేశ భద్రత కోసం ఏటా ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అలాంటి అమరవీరుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్
ఖమ్మం : సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని ఖమ్మం థర్డ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కుమారి పూజిత అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల
20 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలుటీఆర్ఎస్ ఆవిర్భవించాకే తెలంగాణకు మహర్దశఅధ్యక్షుడిగా నేడు కేసీఆర్ ఎన్నిక.. అందరికీ పండుగవిజయగర్జనతో మరోసారి సత్తా చాటుతాంమంత్రి అజయ్కుమార్ ఖమ్మం, అక్టోబర్ 24;‘గుల�
కొత్తగూడెం, అక్టోబర్ 24: టీఆర్ఎస్ పార్టీ మరో 20ఏండ్ల వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్పొర
హాజరుకానున్న ప్రథమ సంవత్సర విద్యార్థులునిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 24: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 25వ తేదీ సో
అవగాహన వేదికలు.. రియల్ ఎస్టేట్ స్టాళ్లు తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి స్టాళ్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ �
ఇప్పుడంతా ‘డిజిటల్ పే’ హవాఅమాంతంగా పెరిగిన ‘ఫోన్ పే, గూగుల్ పే’ వినియోగంజిల్లాలో మూడు లక్షల మంది వినియోగం కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 23: ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాలో నగదు ఉండి చేతిలో స్మార్ట్ఫోన్ ఉం
నియోజకవర్గం నుంచి 200 బస్సుల ఏర్పాటుఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లక్ష్మీదేవిపల్లి/ చుంచుపల్లి, అక్టోబర్ 23 : వరంగల్లో వచ్చే నెల 15వ తేదీన జరిగే విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలు తరలిరావాలని కొత్తగూ�